
అమరావతి నవంబర్ 25 pesms మీడియా సర్వీసెస్ : దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎంతోమందికి పునర్జన్మను ప్రసాదించిన ఆరోగ్యశ్రీ దీపం ప్రస్తుత టీడీపీ పాలనలో ఆరిపోయే దశకొచ్చింది. ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ) జాబితాలో వైద్యమందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడమే దీనికి కారణం. గత నాలుగు నెలల్లో రూ.200 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి Read More …