
జోధ్పూర్ డిసెంబర్ 07 PESMS మీడియా సర్వీసెస్ : దిశ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయం అంటే పగ తీర్చుకోవడం కాదని, పగతో శిక్షలు విధించకూడదని ఆయన అన్నారు. సత్వర న్యాయం అనేది కరెక్ట్ కాదని, పగతో ఎటువంటి Read More …