
మిర్యాలగూడ నవంబర్ 05 PESMS మీడియా సర్వీసెస్ : తెరాస పాలనలో అధికారులపై దాడులు పెరిగి పోయాయి . ఒకవైపు అదిలాబాద్ జిల్లాలో ఫారెస్ట్ అధికారులపై దాడి, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయ సజీవ దహనం.. మరోవైపు ఆర్టీసి కార్మికుల సమ్మె గందరగోళ పరిస్థితి.. రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోందని పాలక ప్రభుత్వం పై బిజెపి నేత గడ్డం Read More …