
తుంగతుర్తి [ సూర్యాపేట ] నవంబర్ 18 PESMS మీడియా సర్వీసెస్ : తుగ్లక్ లా వ్యవహరిస్తున్న సిఎం కెసిఆర్ వలననే రాష్ట్రంలో పాలన అస్తవ్యస్థంగా మారిందని బిజెపి నేత గడ్డం వివేక్ వెంకటస్వామి విమర్శించారు . కెసిఆర్ విధానాల వల్ల రాష్ట్ర ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు . గాంధీ సంకల్ప యాత్రలో భాగంగా Read More …